W.G: భీమవరం ఎస్.రాజు ఫంక్షన్ హాల్లో ఎస్సై చీకట్ల రమేష్ బాబు పదవీ విరమణ అభినందన సభ ఇవాళ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రమేష్ బాబు 42 ఏళ్ల పాటు కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్సై వరకు వివిధ ప్రాంతాల్లో నిబద్ధతతో విధులు నిర్వహించారన్నారు.
వార్తలు
భీమవరంలో ఎస్సై రమేష్ బాబుకు ఘన సన్మానం


