దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ రైలు జింద్-సోనిపత్ మధ్య 89 కిలోమీటర్లు పరుగులు తీయనుంది. ఈ నేపథ్యంలో ఈ రైలు టికెట్ ధరలను సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా రైల్వే శాఖ నిర్ణయించింది. కనీస టికెట్ ధర 10 రూపాయలుగా ఉండగా, జింద్ నుంచి సోనిపట్ వరకు పూర్తి ప్రయాణానికి గరిష్ట ధరను 25 రూపాయలుగా ఫిక్స్ చేసింది.
వార్తలు
రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం


