భారత విమానాలు తమ భూభాగంలోకి ప్రవేశించకుండా గగనతల ఆంక్షలను పాక్ ప్రభుత్వం మరోసారి పెంచింది. గతంలో ఉన్న ఆంక్షలు జూలై 24తో ముగియాల్సి ఉండగా, దానిని మరో నెల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆగస్టు 23వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇరు దేశాలు ఒకరిపై మరొకరు గగనతల ఆంక్షలు విధించుకున్నాయి.
వార్తలు
భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు


