నీట్ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని నిరసిస్తూ దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీక్ష చేపట్టారు. 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తోన్న సోనమ్ను పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించడంపై అభిజీత్ మండిపడ్డారు. ఇలాంటి చర్యల వల్ల తమ ఉద్యమం ఆగదని, మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
వార్తలు
మా ఉద్యమం ఆగదు: అభిజీత్


