SKLM: పాతపట్నంలోని సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో సౌరవ్ త్రిపాటి మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కాడు. ఈ మేరకు స్థానిక ఎస్సై కె. మధు సూదన్ రావు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎం. రోషిని రూ.10 వేల జరిమానా విధించినట్లు ఆయన వెల్లడించారు.
వార్తలు
డ్రంకెన్ డ్రైవ్ కేసులో వ్యక్తికి జరిమానా


