PLD: నరసరావుపేటలో నిర్వహించిన క్రెడిట్ అవుట్రీచ్ కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద 1,03,246 మంది లబ్ధిదారులకు రూ.3,216 కోట్ల రుణాల మంజూరు చెక్కులను అందజేశారు.
వార్తలు
క్రెడిట్ అవుట్రీచ్లో రుణాల పంపిణీ


