MHBD: వీఎస్ లక్ష్మీపురం గ్రామంలో నిరుపయోగంగా ఉన్న పశువుల ఆసుపత్రిని సీపీఐ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి సందీప్ మాట్లాడుతూ.. ఆసుపత్రి నిర్మించి ఏళ్లు గడుస్తున్నా వెటర్నరీ డాక్టర్ను నియమించలేదన్నారు. దీంతో రైతులు, గొర్రెలు, బర్ల కాపరులు పశువులకు రోగాలు వచ్చినా చికిత్సకు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వార్తలు
పశువుల ఆసుపత్రికి డాక్టర్ను నియమించాలి: సీపీఐ


