ప్రధాని మోదీ ఇవాళ మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. హర్యానా, చండీగఢ్, పంజాబ్లో రూ.26,800 కోట్ల ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు. జింద్లో అభివృద్ధి ప్రాజెక్టులకు, కురుక్షేత్రలో సిక్కు మ్యూజియానికి శంకుస్థాపన చేయనున్నారు. చండీగఢ్లో పీజీఐఎంఈఆర్లో కొత్త కేంద్రాలు ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
వార్తలు
నేడు మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన


