భారత్లో త్వరలో 'ఇంజినీరింగ్ బయాలజీ' కోర్సు తీసుకురాబోతున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఆల్ట్రా సౌండ్, MRI లాంటి కీలక స్కానింగ్లను రేడియాలజిస్టులు మాత్రమే కాకుండా భవిష్యత్లో ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్ కూడా చేసే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. భారత్లో ఈ తరహా కోర్సు తీసుకురావడం ఇదే తొలిసారి.
వార్తలు
భారత్లో కొత్తగా ‘ఇంజినీరింగ్ బయాలజీ’ కోర్సు


