హైదరాబాద్: 28°C
వార్తలు

ఇసుక కుంభకోణంపై ఈడీ దర్యాప్తు ముమ్మరం

AP: వై​సీపీ హయాంలో జరిగిన ఇసుక కుంభకోణంపై ED దర్యాప్తు ముమ్మరం చేసింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేసింది. పల్నాడు జిల్లాకు చెందిన కీలక సాక్షి దండా నాగేంద్రకుమార్‌ను నిన్న HYD​లోని కార్యాలయంలో ED విచారించింది. ఇసుక తవ్వకాల్లో అక్రమాలపై వివరాలు సేకరించింది. SCకి ఇచ్చిన ఆధారాలే EDకి నాగేంద్రకుమార్‌ ఇచ్చినట్లు సమాచారం.