జగన్నాథ రథయాత్రలో ఒక అద్భుత ఘట్టం చోటుచేసుకుంది. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా.. భక్తజన సముద్రం పోటెత్తింది. లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్న వేళ అక్కడకి అంబులెన్స్ రావడంతో భక్తులు క్షణాల్లో దారి ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ వీడియో వైరలవడంతో 'సేవయే పరమావధిగా భావించే సనాతన ధర్మానికి ఇదే నిదర్శనం' అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
వార్తలు
VIDEO: సనాతన ధర్మానికి ఇదే నిదర్శనం


