సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ దీక్షపై ఢిల్లీ హైకోర్టులో ఇవాళ కీలక విచారణ జరగనుంది. నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ.. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టారు. జంతర్మంతర్ దగ్గర చేపట్టిన ఈ దీక్ష 18వ రోజుకు చేరుకుంది. అయితే ఆయన ఆరోగ్యం విషమించడంతో కోర్టు అత్యవసర విచారణ చేపట్టనుంది.
వార్తలు
వాంగ్చుక్ దీక్ష.. ఢిల్లీ కోర్టులో విచారణ


