హైదరాబాద్: 28°C
వార్తలు

14 ఏళ్లైనా రైతులకు వరమే..!

ADB: గాదిగూడ మండలం చిత్తగూడ గ్రామంలో 2012లో IWMP కింద నిర్మించిన చెక్ డ్యామ్ నేటికీ రైతులకు అండగా నిలుస్తోంది. ఈ చెక్ డ్యామ్ ద్వారా 70–80 ఎకరాలకు సాగునీరు అందుతుండగా, రైతులు ఖరీఫ్‌తో పాటు రబీ పంటలను కూడా విజయవంతంగా సాగు చేస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు పెరిగి సమీపంలోని బోర్లు, బావుల్లో నీటి మట్టం మెరుగుపడిందని రైతులు చెబుతున్నారు.