హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యుత్ సరఫరాలో అంతరాయం

CTR: పుంగనూరు పట్టణం N.S.పేట ప్రాంతంలో వినియోగదారులకు రేపు ఉదయం 10:00 గంటల నుంచి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని AE ఉమామహేశ్వర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 33 కేవీ విద్యుత్ స్తంభాల మరమ్మతులు ఉన్నందున విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు పేర్కొన్నారు. దీనికి విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.