అయోధ్య విరాళాల చోరీ అంశంపై ప్రధాని మోదీ తీరును కాంగ్రెస్ తప్పుబట్టింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన కుంభకోణంపై మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించింది. బీజేపీ, RSS ప్రణాళికబద్ధంగానే భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసేలా ఈ వ్యవహరం ఉందని ఆరోపించింది. ప్రతి చిన్నఅంశాన్ని తమ గొప్పతనమేనంటూ చెప్పుకునే మోదీ, నిధుల గోల్మాల్పై ఎందుకు స్పందించటం లేదని నిలదీసింది.
వార్తలు
'మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారు?'


