హైదరాబాద్: 28°C
వార్తలు

ఆఫ్ఘాన్‌పై పాక్ దాడులు.. ఖండించిన భారత్

Advertisement

ఆఫ్ఘానిస్థాన్‌పై పాకిస్థాన్ సైనిక దాడులను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఆఫ్ఘాన్ సార్వభౌమత్వానికి భారత్‌ మద్దతు కొనసాగుతూనే ఉంటుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ పునరుద్ఘాటించారు. మానవతా సాయం, అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా ఆ దేశంతో భారత్ సంబంధాలు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు.

Advertisement

Advertisement