MDCL: పీఆర్టీయూటీఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా జడ్పీహెచ్ఎస్ కౌకూర్ పాఠశాలలో ఉపాధ్యాయులకు సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్ రెడ్డి పెండింగ్లో ఉన్న డీఏలను విడుదల చేసి, పీఆర్సీని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఎంఈవో మురళీకృష్ణమూర్తి, సంఘం నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వార్తలు
కౌకూర్లో పీఆర్టీయూటీఎస్ సభ్యత్వ నమోదు
Advertisement
Advertisement
Advertisement


