హైదరాబాద్: 28°C
వార్తలు

ఉపకులపతితో ఎంపీ సమీక్ష

Advertisement

CTR: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన నేపథ్యంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు కుప్పం చేరుకున్నారు. అనంతరం కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయం ఉపకులపతితో సమావేశమయ్యారు. విశ్వవిద్యాలయ అభివృద్ధి, మౌలిక వసతులు తదితర అంశాలపై చర్చించారు.

Advertisement

Advertisement