హైదరాబాద్: 28°C
వార్తలు

విరాళాల చోరీ కేసు.. RSS స్పందన

Advertisement

అయోధ్య విరాళాల దుర్వినియోగం కేసుపై RSS తొలిసారి స్పందించింది. ఈ ఘటన తీవ్రంగా బాధించిందని విచారం వ్యక్తం చేసింది. ఈ ఆలయం ఎందరో భక్తుల త్యాగాలకు ప్రతీకగా నిలిచిందని వెల్లడించింది. ప్రస్తుత వివాదంతో యావత్ సమాజం, రామ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొంది. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని.. ఆలయ నిర్వహణలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని కోరింది.

Advertisement

Advertisement