హైదరాబాద్: 28°C
వార్తలు

ఉప్పుటేరు కాలువలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

Advertisement

కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం సమీపంలోని ఉప్పుటేరు కాలువలో శుక్రవారం గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. కాలువలో తేలియాడుతున్న శవాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఇంద్రపాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కాగా.. మృతదేహానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement