హైదరాబాద్: 28°C
వార్తలు

అయోధ్య రామాలయం చోరీ కేసు.. నిందితుల ఫోటో లీక్

Advertisement

అయోధ్య రామమందిరం కానుకల చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా టెంపుల్ కాంప్లెక్స్‌లోని డబ్బులు లెక్కించే గది(కౌంటింగ్ రూమ్) లోపల ఉన్న మొదటి ఫోటో తాజాగా లీకైంది. ఈ కేసులో ఇప్పటివరకు టిన్నూ యాదవ్, లవ్ కుష్ మిశ్రాతో పాటు మొత్తం ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

Advertisement