దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రఘువంశీ హత్య కేసులో నిందితురాలు సోనమ్కు బెయిల్పై సుప్రీం కోర్టు స్టే విధించిందించేందుకు నిరాకరించింది. సోనమ్కు మేఘాలయ కోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిని సవాల్ చేస్తూ.. మేఘాలయ రాష్ర్ట ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి మేఘాలయ కోర్టు ఇచ్చిన బెయిల్కు మద్ధతు ఇచ్చింది.
వార్తలు
హనీమూన్ హత్య కేసు.. సుప్రీం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement


