PDPL: సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు ఇవాళ 5వ రోజుకు చేరాయి. హక్కుల సాధనకై 6 జిల్లాల్లోని 11 ఏరియాల్లో అధికారులు ఉద్యమబాట పట్టారు. రామగుండం జీఎం కార్యాలయం ఎదుట మహిళా అధికారులు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు వెనక్కి తగ్గేది లేదని నినాదాలు చేశారు.
వార్తలు
5వ రోజుకు చేరుకున్న సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు
Advertisement
Advertisement
Advertisement


