అమర్నాథ్ యాత్ర అధికారికంగా ప్రారంభమైంది. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జూలై 2న జమ్మూలోని యాత్రి నివాస్ నుంచి మొదటి భక్తుల బృందాన్ని జెండా ఊపి పంపించారు. ఈ వార్షిక యాత్ర జూలై 3 ఉదయం నుంచి పహల్గామ, బాల్తాల్ బెస్ క్యాంపుల ద్వారా ప్రారంభమై.. ఆగస్టు 28 వరకు మొత్తం 57 రోజుల పాటు కొనసాగనుంది. యాత్ర సమయంలో భక్తుల భద్రత కోసం ప్రభుత్వం పలు ఏర్పాటు చేసింది.
వార్తలు
అమర్నాథ్ యాత్ర ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement


