TG: హైదరాబాద్ ఘట్కేసర్-బోడుప్పల్ హైవేపై అర్ధరాత్రి ఓ కుటుంబాన్ని బైక్లతో వెంబడించి, భయభ్రాంతులకు గురిచేసిన ఇద్దరు పోకిరీలను పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఆధారంగా భువనగిరి మండలానికి చెందిన రంగ శివ(21), అఖిల్(20)లను గుర్తించి, వారి బైక్ను స్వాధీనం చేసుకున్నారు.
వార్తలు
అర్థరాత్రి కారును వెంబడించిన పోకిరీల అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement


