హైదరాబాద్: 28°C
వార్తలు

అమిత్ షా అధ్యక్షతన హైలెవల్ కమిటీ భేటీ

Advertisement

ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్ షా అధ్యక్షతన హైలెవల్ కమిటీ భేటీ అయింది. అక్రమ వలసలు, జనాభా మార్పులపై ఈ కమిటీ అన్ని రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి సమాచారం సేకరించనుంది. ఈ మేరకు కమిటీకి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి అమిత్ షా ఆదేశించారు. దేశ భద్రత, జనాభా సమతుల్యత దృష్ట్యా వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని సూచించారు.

Advertisement

Advertisement