హైదరాబాద్: 28°C
వార్తలు

ఎంపీ మహువా మొయిత్రా‌పై గుడ్లతో దాడి

Advertisement

పశ్చిమ బెంగాల్ కృష్ణానగర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాపై కొంతమంది బీజేపీ శ్రేణులు గుడ్లు, కూరగాయలతో దాడి చేశారు. దీనిపై ఆమె ఓ వీడియోను రిలీజ్ చేస్తూ.. తనపై దాడి జరుగుతున్నా పోలీసులు, CRPF బలగాలు ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారని ఆరోపించారు. గంటకుపైగా తను అక్కడే ఉన్నానని.. డీజీపీతో సహా అందరికీ ఫోన్ చేసినా ఫలితం లేదన్నారు.

Advertisement

Advertisement