హైదరాబాద్: 28°C
వార్తలు

ఉపాధి హామీ కూలీలకు GOOD NEWS

Advertisement

దేశవ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. గ్రామీణ కూలీల రోజువారీ కనీస వేతనం పెంపుతో పాటు 125 రోజుల పని గ్యారెంటీ కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి వీబీజీ రామ్‌జీ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ సరికొత్త చట్టం ప్రకారం రోజువారీ కనీస వేతనం రూ.300గా ఖరారు చేసింది.

Advertisement

Advertisement