KMM: మధిర గ్రంథాలయం అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఖాదర్ బాబా అన్నారు. ఇవాళ మధిర గ్రంథాలయాన్ని ఛైర్మన్ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సభ్యులు, పాఠకులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నూతన గ్రంథాలయ భవన నిర్మాణం చేపట్టాలని చైర్మన్ ను సభ్యులు కోరారు.
వార్తలు
గ్రంథాలయాన్ని సందర్శించిన జిల్లా ఛైర్మన్
Advertisement
Advertisement
Advertisement


