హైదరాబాద్: 28°C
వార్తలు

కొండాపురానికి ముంబై-చెన్నై ఎక్స్‌ప్రెస్‌కు గ్రీన్ సిగ్నల్

Advertisement

KDP: కొండాపురం రైల్వే స్టేషన్‌లో ముంబై-చెన్నై (22157/22158) ఎక్స్‌ప్రెస్ రైలు నిలుపుదలకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీపీఐ నాయకులు, ప్రజా సంఘాల వినతిపై స్పందించిన సౌత్ కోస్ట్ రైల్వే, ఈ రైలుకు స్టాపింగ్ ఇవ్వొచ్చని తెలిపింది. అధికారిక షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేసే అవకాశం ఉందని రైల్వే అధికారులు వెల్లడించారు.            

Advertisement

Advertisement