జోగులాంబ గద్వాల జిల్లాలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిధులు కేటాయించినా, పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో మొత్తం 47 పంచాయతీ భవనాల నిర్మాణానికి గత ఏడాది రూ. 9.40 కోట్లు కేటాయించగా, ఇప్పటివరకు కేవలం 3 చోట్ల మాత్రమే పనులు పూర్తయ్యాయి. 24 చోట్ల పనులు అసలు ప్రారంభం కాలేదు.
వార్తలు
జిల్లాలో పంచాయతీ భవనాల నిర్మాణం నత్తనడక
Advertisement
Advertisement
Advertisement


