హైదరాబాద్: 28°C
వార్తలు

గ్రామపంచాయతీ భవనం, వాటర్ ప్లాంట్ ప్రారంభం

Advertisement

WGL: నెక్కొండ మండలం వెంకట్ నాయక్ తండలో నూతన గ్రామపంచాయతీ భవనం, మినరల్ వాటర్ ప్లాంట్‌ను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామానికి రెండో విడతలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు మిగిలిన సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. సర్పంచ్ మాలు నాయక్, స్థానిక నాయకులు, పాల్గొన్నారు.

Advertisement

Advertisement