హైదరాబాద్: 28°C
వార్తలు

విత్తనాల నిల్వ కేంద్రాన్ని ప్రారంభించిన డీఎఫ్వో

Advertisement

కడప ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని రాజీవ్ స్మృతి వనంలో డీఎఫ్వో వినీత్ కుమార్ బుధవారం అటవీ విత్తనాల నిల్వ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటవీ ప్రాంతాల్లో పచ్చదనం పెంపొందించేందుకు విత్తన బంతుల కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాలన్నారు. ఎర్రచందనం, నేరేడు, చింత, ఉసిరి తదితర మొక్కల విత్తనాలను వినియోగించాలని సూచించారు.

Advertisement

Advertisement