హైదరాబాద్: 28°C
వార్తలు

వృద్ధి రేటుపై కేంద్రం కీలక అంచనా

Advertisement

ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటని ఢిల్లీ ఆర్థిక సదస్సులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మన జీడీపీ వృద్ధి రేటు సుమారు 7%గా ఉండనుందని తెలిపారు. ప్రపంచ అనిశ్చితి వల్ల కలిగే పరిణామాలు అభివృద్ధి చెందుతున్న దేశాలపైనే ఎక్కువ ప్రభావం చూపుతాయన్నారు. సుస్థిర అభివృద్ధి కోసం బహుపాక్షిక సహకారం, ప్రపంచవ్యాప్త సమన్వయ చర్యలు అవసరమని పిలుపునిచ్చారు.

Advertisement

Advertisement