హైదరాబాద్: 28°C
వార్తలు

రావులపాలెం మండలం లో పోలియో కేంద్రాలు ఏర్పాటు

Advertisement

కోనసీమ: ఈ నెల 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రావులపాలెం మండలంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా గోపాలపురం, ఊబలంక పీహెచ్‌సీ వైద్యాధికారులతో ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం సమావేశం నిర్వహించి కార్యక్రమంపై సమీక్షించారు. గోపాలపురం పీహెచ్‌సీ పరిధిలో 17, ఊబలంక పరిధిలో 23 చొప్పున మొత్తం 40 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశారు

Advertisement

Advertisement