హైదరాబాద్: 28°C
వార్తలు

పదోన్నతి నియమాక పత్రాలు పంపిణీ చేసిన జడ్పీ ఛైర్ పర్సన్

Advertisement

NLR: జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల వరికుంటపాడు, విడవలూరు, బుచ్చిరెడ్డిపాలెం, జలదంకి మండలాల్లో విధులు నిర్వహిస్తున్న నలుగురికి పదోన్నతి లభించింది. ఆ పదోన్నతి పత్రాలను బుధవారం జెడ్పీ కార్యాలయంలో జడ్పీ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ సిబ్బందికి అందజేశారు. ఉప్పు కొండయ్య, అబ్దుల్ ముజీబ్, పెంచలయ్య, శాంతి జూనియర్ సహాయకులుగా పదోన్నతి లభించింది.

Advertisement

Advertisement