BPT: బీజేపీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి (బలిదానం) సందర్భంగా చీరాల పార్టీ కార్యాలయంలో నాయకులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్మారకార్థం, పోలింగ్ బూత్ నెంబర్ 70 కార్యకర్తలు, నాయకుల ఆధ్వర్యంలో స్థానిక అన్న క్యాంటీన్ వద్ద పేదలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.
వార్తలు
చీరాలలో ఘనంగా డా. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ‘బలిదాన్ దివస్’
Advertisement
Advertisement
Advertisement


