కేంద్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి జార్జి కురియన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన సమర్పించిన రాజీనామా లేఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తక్షణమే ఆమోదం తెలిపారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన రాజీనామాకు గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
వార్తలు
కేంద్ర సహాయమంత్రి రాజీనామా
Advertisement
Advertisement
Advertisement


