ఆఫ్గానిస్థాన్లో ఒంటరిగా పర్యటించిన ఒక భారతీయ మహిళ అనుభవం నెట్టింట వైరల్గా మారింది. అంకితా కుమార్ అనే మహిళ ఆఫ్గానిస్తాన్కు సోలో టూర్కి వెళ్లింది. అయితే ఈ ప్రయాణంలో తనకు దినదిన గండమే అందుకే నేను క్షేమంగానే ఉన్నాను అని ప్రతీ రోజు చెప్పాల్సి వచ్చింది అంటూ ఇన్స్టాగ్రామ్లో తన పర్యటనకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేసింది.
వార్తలు
ఆఫ్గాన్లో సోలో ట్రిప్.. మహిళ భావోద్వేగం
Advertisement
Advertisement
Advertisement


