శ్రీకాకుళం నగర పరిధిలోని 33/11 కేవీ అరసవల్లి విద్యుత్ ఉపకేంద్రంలో నిర్వహణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో శనివారం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ యోగేశ్వరరావు తెలిపారు. కొత్తపేట, బాదుర్లపేట, వాంబే కాలనీ, కునుకుపేట, కిల్లిపాలెం, 80 అడుగుల రోడ్డు, ఆదిత్యనగర్, మహాలక్ష్మీనగర్ ప్రాంతాలకు విద్యుత్ ఉండదన్నారు. దీనిని ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.
వార్తలు
నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
Advertisement
Advertisement
Advertisement


