హైదరాబాద్: 28°C
వార్తలు

'వైఎస్సార్ సర్కిల్ వరకు బస్సు సర్వీస్ పునరుద్ధరించాలి'

Advertisement

KRNL: వైసీపీ నాయకులు యెమ్మిగనూరు డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. గంజిహల్లి బస్సు గతంలో గోనెగండ్ల వైఎస్సార్ సర్కిల్ వరకు వెళ్లేదని, ప్రస్తుతం ఆ సర్వీస్ నిలిపివేశారని తెలిపారు. దీంతో రోగులు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. బస్సు సర్వీస్‌ను మళ్లీ వైఎస్సార్ సర్కిల్ వరకు పునరుద్ధరించాలని వారు కోరారు.

Advertisement

Advertisement