హైదరాబాద్: 28°C
వార్తలు

న్యూస్‌క్లిక్‌పై ఈడీ కేసును కొట్టివేసిన హైకోర్టు

Advertisement

న్యూస్‌క్లిక్ మీడియా సంస్థ, దాని వ్యవస్థాపకుడు ప్రభిర్ పుర్కయస్థలపై నమోదైన మనీలాండరింగ్ కేసును ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. అమెరికా సంస్థ నుండి అక్రమంగా నిధులు సేకరించారనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. అయితే, ఈ కేసులో ప్రాథమిక అంశాలను నిరూపించడంలో విఫలమవడంతో ఆర్థిక నేరాల విభాగం నమోదు చేసిన FIRను జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ రద్దు చేస్తూ తీర్పునిచ్చారు.

Advertisement

Advertisement