కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బెంగళూరులో ఈరోజు తన రాజ్యసభ నామినేషన్ను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు రాహుల్ గాంధీ, కర్ణాటక సీఎం D.K శివకుమార్ పాల్గొన్నారు. ఖర్గే ప్రస్తుతం రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. జూన్ 25తో ఆయన ప్రస్తుత పదవీ కాలం ముగియనుండటంతో, కాంగ్రెస్ ఆయనను కర్ణాటక నుంచే తిరిగి బరిలోకి దించింది.
వార్తలు
రాజ్యసభకు ఖర్గే నామినేషన్


