VZM: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి సత్వర పరిష్కారం చూపే ఉద్దేశంతో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను వినతుల రూపంలో అధికారులకు అందజేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్


