RR: షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆదేశాల మేరకు నియోజకవర్గవ్యాప్తంగా ‘పల్లెల విధ్వంసం.. పడకేసిన పారిశుద్ధ్యం’పై బీఆర్ఎస్ నిరసనలు చేపట్టింది. కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనలో పారిశుద్ధ్యం, అభివృద్ధి పడకేశాయని మండిపడ్డారు. ప్రతి గ్రామంలో ‘కాంగ్రెస్ బాకీ కార్డులు’ పంపిణీ చేస్తూ హామీలను గుర్తుచేశారు. సమస్యలు తీరే వరకు పోరాడతామన్నారు.
తెలంగాణ
పల్లెల విధ్వంసంపై బీఆర్ఎస్ నిరసనగళం


