హైదరాబాద్: 28°C
వార్తలు

జనంలో చేతివాటం..రూ.7 లక్షల చైన్ చోరీ

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో వింత చోరీ జరిగింది. సక్రీ చౌక్‌లో ఆరోగ్యమంత్రి నిషాంత్ కుమార్‌కు స్వాగతం పలికేందుకు వెళ్లిన జేడీయూ నేత రాజేష్ మండల్‌ మెడలోని రూ.7L విలువైన చైన్‌ను దొంగలు అపహరించారు. మంత్రి రాగానే జనం భారీగా గుమిగూడటంతో రద్దీలో ఈ చోరీ జరిగింది. ప్రోగ్రామ్ ముగిశాక మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే తుర్కి PSలో ఫిర్యాదు చేశారు.