వందేమాతరంలోని ఆరు చరణాలను పాడటంపై నెలకొన్న వివాదంపై యోగాగురు బాబా రాందేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ గీతంలోని సాహిత్యం హిందూ దేవతలైన దుర్గ, లక్ష్మి వంటి వారిని పూజించటం కాదని, కేవలం భారతమాతకు చేసే ఆరాధన అని తెలిపారు. భారతమాత ఆరాధనను దేవతలతో ముడిపెట్టి ఒక మతానికి వ్యతిరేకమని చెప్పడం మేధో దివాళాకోరుతనమని మండిపడ్డారు.
వార్తలు
వందేమాతరం వివాదంపై రాందేవ్ కీలక వ్యాఖ్యలు


