ప్రారంభమైన కొద్దిసేపటికే లోక్సభ సమావేశాలు వాయిదా పడ్డాయి. అయోధ్య చోరీ, విద్యార్థులపై పోలీసులు, కేంద్ర బలగాల దాడిపై కేంద్రమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని కోరుతూ విపక్షాలు సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడడంతో మధ్యాహ్నం 2 గంటలకు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
వార్తలు
మ.2 గంటలకు లోక్సభ వాయిదా


