తెలంగాణలో పొత్తులపై కేంద్రమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని చెప్పారు. 'ఇకపై ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి రావాలన్నదే మా లక్ష్యం. TG, పంజాబ్లో అదే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టాం' అని చెప్పారు. BJP పవర్లో ఉన్న రాష్ట్రాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామని తెలిపారు.
వార్తలు
తెలంగాణలో ఒంటరిగానే పోటీ: అమిత్ షా


