హైదరాబాద్: 28°C
వార్తలు

యోగా దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

Advertisement

BPT: సూర్యలంక సముద్రతీరంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య ఈ కార్యక్రమంలో పాల్గొని స్వయంగా యోగాసనాలు వేశారు. విద్యార్థుల యోగా ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ.. 'యోగాంధ్ర' ద్వారా ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం, ఆనందం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

Advertisement

Advertisement